Exclusive

Publication

Byline

Praveen Pagadala Case : పాస్టర్ ప్రవీణ్ మృతిపై కొలిక్కి వచ్చిన దర్యాప్తు.. రెండు సార్లు బైక్ ప్రమాదం!

భారతదేశం, ఏప్రిల్ 1 -- పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై పోలీసుల దర్యాప్తు కొలిక్కి వచ్చింది. మార్చి 24న హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి వెళ్లే వరకు సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఎన్... Read More


TG Govt : పండుగ వాతావరణంలో సన్న బియ్యం పంపిణీ.. కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు

భారతదేశం, ఏప్రిల్ 1 -- సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించేందుకు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని.. కలెక్టర్లను సీఎస్ శాంతి కుమార... Read More


YS Jagan : అధైర్యపడొద్దు.. అండగా ఉంటా.. లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా

భారతదేశం, ఏప్రిల్ 1 -- శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. లింగమయ్య భార్య, ఆయ... Read More


Kancha Gachibowli Land : ఢిల్లీకి చేరిన కంచ గచ్చిబౌలి భూముల పంచాయితీ.. కేంద్రం జోక్యం తప్పదా?

భారతదేశం, ఏప్రిల్ 1 -- కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని.. కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ బీజేపీ ఎంపీలు కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కంచ గచ్చిబౌలి భూములపై కేంద్... Read More


Hyderabad Rape : హైదరాబాద్‌లో దారుణం.. విదేశీ యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం!

భారతదేశం, ఏప్రిల్ 1 -- తెలంగాణలో యువతులపై అత్యాచారయత్నం, అత్యాచారం ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల నాగర్‌కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన మరువక ముందే.. హైదరాబాద్‌లో కామాంధుడు రెచ్చిపోయాడు. విదేశీ యువతి... Read More


HYD-VJA Highway : హైదరాబాద్‌- విజయవాడ హైవేపై ప్రయాణిస్తున్నారా.. అయితే మీకు శుభవార్త!

భారతదేశం, మార్చి 31 -- హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు టోల్‌ ఫిజు నుంచి కాస్త ఉపశమనం లభించింది. టోల్ ఫీజును తగ్గిస్తూ ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం తీసుకుంది. తగ్గిన టోల్‌ ఫిజులు మార్చ... Read More


HCU Students Agitation : హెచ్‌సీయూలో విద్యార్థుల ఆందోళనలకు కారణాలు ఏంటి.. 10 ముఖ్యమైన అంశాలు

భారతదేశం, మార్చి 31 -- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. హెచ్‌సీయూ భూములను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయి... Read More


SLBC Update : వేగంగా కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు.. ఎస్‌ఎల్‌బీసీ వద్ద తాజా పరిస్థితి ఇదే

భారతదేశం, మార్చి 31 -- ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై.. సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో జరిగిన ప్రమాద ప్రద... Read More


Hyderabad ORR : ఔటర్‌పై బాదుడే బాదుడు.. రింగ్ రోడ్డు ఎక్కుతున్నారా.. కొత్త టోల్ ఛార్జీల గురించి తెలుసుకోండి

భారతదేశం, మార్చి 31 -- హైదరాబాద్ ఔటర్ రింగ్‌ రోడ్డుపై టోల్‌ ఛార్జీలు పెరగనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త టోల్‌ ధరలు అమల్లోకి రానున్నాయి. కారు, జీప్, వ్యాన్‌లకు కిలోమీటర్‌కు 10 పైసలు, మినీ బస్, ఎ... Read More


TG EAMCET 2025 : గడువు ముగుస్తోంది.. ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారా..? ఈ లింక్ ద్వారా అప్లై చేయండి

భారతదేశం, మార్చి 31 -- ఎంసెట్‌ 2025 నోటిఫికేషన్‌‌ను ఫిబ్రవరి 20వ తేదీన జేఎన్‌టీయూ హైదరాబాద్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కావాలి. కానీ అనూహ్యంగా వాయిదా పడింద... Read More